దేశవ్యాప్తంగా అదృశ్యమైన 47 వేల మంది పిల్లల ఆచూకీ లభించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను బలోపేతం చేయాలని ...
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందజేస్తూ, రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుదీర్ఘంగా ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్‌గార్ ...
స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే చాలా ప్రయోజనాలు కోల్పోవలసి రావొచ్చు.
కోయంబత్తూరు సమీపంలో పది సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ...
జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ మెగా వేడుకకు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్ ...
Gastric Problems: పప్పు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అసలు పప్పులు తింటే గ్యాస్ ఎందుకు వస్తుంది, ఆ ...
AC Current Bill Trick: ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందని భయపడుతున్నారా? అయితే మీరు పొరపాటే ...
సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు కీలక అలర్ట్. భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు దేశీ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) స్పందించింది. కొన్ని చోట్ల బంకులు మూతపడటం వెనుక ఉన్ ...
వేసవిలో వడదెబ్బ ప్రమాదం పెరుగుతోందని వైద్యులు హెచ్చరిక, మధ్యాహ్న ఎండ తప్పించుకోవాలి, నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ...